ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో కొనసాగుతున్న ఏసీబీ విచారణ

ABN, First Publish Date - 2020-11-26T19:35:13+05:30

కామారెడ్డి: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ కేసులో సీఐ జగదీష్‌కు సహకరించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ కేసులో సీఐ జగదీష్‌కు సహకరించిన కామారెడ్డి పట్టణ ఎస్సై గోవింద్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ నిర్వహిస్తున్నారు. సీఐ జగదీష్ ఇంట్లో సోదాల సమయంలో ఎస్సై గోవింద్ ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్టు గుర్తించారు. రెండు రోజుల నుంచి గోవింద్ విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు ఏసీబీ అధికారులు గోవింద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2020-11-26T19:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising