ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో కొనసాగుతున్న విచారణ

ABN, First Publish Date - 2020-09-16T16:58:09+05:30

హైదరాబాద్: అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఐదుగురు నిందితుల కస్టడిపై నేడు ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించునుంది. ఇప్పటికే ఐదు రోజులు కస్టడి కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ ధాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకుంటే మరికొన్ని విషయాలు బయట పడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వీఆర్ఏ స్థాయి నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి వరకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ తేల్చింది.

Updated Date - 2020-09-16T16:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising