ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

ABN, First Publish Date - 2020-09-03T19:36:06+05:30

హైదరాబాద్: ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేశారు. దేవికారాణి రూ.10 కోట్ల నగలపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేశారు. దేవికారాణి రూ.10 కోట్ల నగలపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. దేవికారాణి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ విచారణ నిర్వహించింది. రూ.10 కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. ఇటీవల బిల్డర్‌కు ఇచ్చిన రూ.4.47 కోట్లపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. మరోసారి దేవికారాణికి నోటీసులు ఇచ్చి ఏసీబీ వివరణ కోరనుంది. 

Updated Date - 2020-09-03T19:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising