ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలకు చిక్కిన ఇరిగేషన్‌ ఏఈ

ABN, First Publish Date - 2020-07-07T07:08:13+05:30

ఏసీబీ వలకు చిక్కిన ఇరిగేషన్‌ ఏఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లెందు, జూలై 6: లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు ఒక నీటిపారుదల శాఖ ఏఈ చిక్కాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం అనంతారం చెరువు నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌ గుండ్ల రమేశ్‌ చేశారు. దానికి సంబంధించిన రూ.20లక్షల బిల్లులు అతనికి చెల్లించాల్సి ఉంది. ఆ బిల్లులు పై అధికారులకు పంపేందుకు ఏఈ నవీన్‌ రూ.1.20లక్షలు డిమాండ్‌ చేయడంతో ఏసీబీని కాంట్రాక్టర్‌ ఆశ్రయించారు. దాంతో వలపన్నిన వరంగల్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులు.. లంచం సొమ్మును ఏఈ తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - 2020-07-07T07:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising