ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్ నగేష్‌తోపాటు నలుగుర్ని కస్టడీకి తీసుకోనున్న ఏసీబీ

ABN, First Publish Date - 2020-09-21T16:21:14+05:30

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్‌తోపాటు నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మెదక్ అదనపు మాజీ కలెక్టర్ నగేష్‌తోపాటు నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు వారిని విచారించనున్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఐదుగురు నిందితులను మరి కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి తీసుకురానున్నారు. 


ఏ1 మాజీ కలెక్టర్ నగేష్, ఏ2 వసీమ్, ఏ3 అరుణా రెడ్డి, ఏ4 అబ్దుల్ సత్తార్, ఏ5 జీవన్ గౌడ్‌లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మాజీ కలెక్టర్‌పై వస్తున్న ఆరోపణలను ఏసీబీ మరోసారి విచారణ చేయనుంది. అరస్టయిన ప్రభుత్వ అధికారులను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Updated Date - 2020-09-21T16:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising