ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగు మారిన ప్రతి గింజనూ కొంటాం

ABN, First Publish Date - 2020-11-30T10:25:18+05:30

వర్షాలకు తడిచి రంగు మారిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందొద్దని రాష్ట్ర అధికారుల బృందం రైతులకు హామీ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులకు రాష్ట్ర అధికారుల బృందం హామీ



పెద్దఅడిశర్లపల్లి, నవంబరు 29: వర్షాలకు తడిచి రంగు మారిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందొద్దని రాష్ట్ర అధికారుల బృందం రైతులకు హామీ ఇచ్చింది. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అంగడిపేటలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం అధికారుల బృందం సందర్శించింది. రంగుమారిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు.. శాంపిల్‌ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తేమ సాకుతో, ధాన్యాన్ని కాంటా చేయకపోవడం, కాంటా చేసినా తరలించక కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సైదులు మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Updated Date - 2020-11-30T10:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising