ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-11-26T08:11:25+05:30

రాష్ట్రంలో కొత్తగా 993 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 993 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజుతో పోలిస్తే పాజిటివ్‌లు స్వల్పం (72)గా పెరిగాయి. మంగళవారం 47,593 మందికి పరీక్షలు నిర్వహించారు. 695 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

తాజాగా 1,150 మంది కోలుకున్నారు. 10,886 యాక్టివ్‌ కేసులకు గాను 8,594 మంది హోం/ ఇన్‌స్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, కొత్త కేసుల్లో 161 జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 93 మందికి పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-11-26T08:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising