ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీజీ ఈసెట్‌లో 7,774 మంది అర్హత

ABN, First Publish Date - 2020-12-07T09:09:26+05:30

ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎం-ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీ ఈసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ అర్హుల జాబితాను ప్రకటించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎం-ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీ ఈసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ అర్హుల జాబితాను ప్రకటించారు. ఇందులో 7,774 మంది అర్హత సాధించారని పీజీ ఈసెట్‌ కన్వీనర్‌ రమేశ్‌బాబు తెలిపారు. అర్హత సాధించిన వారు ఈనెల 7, 8న వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, మొదటి దశ జాబితాను ఈనెల 10న విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈనెల 14 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని, రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో వెల్లడిస్తామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.

Updated Date - 2020-12-07T09:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising