ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-05-23T13:38:09+05:30

మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముంబై నుంచి వచ్చిన మరో 6 గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితులను అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరుకుంది. 

Updated Date - 2020-05-23T13:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising