ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ చేరుకున్న 555 మంది ప్రవాసులు

ABN, First Publish Date - 2020-06-22T09:30:52+05:30

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఆదివారం వివిధ దేశాల నుంచి 555 మంది ప్రయాణికులు శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 21: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఆదివారం వివిధ దేశాల నుంచి 555 మంది ప్రయాణికులు శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వీడన్‌ నుంచి 135, న్యూజిల్యాండ్‌ నుంచి 97, నిగేరియా నుంచి 180, జర్మనీ నుంచి 142 మంది ప్రయాణికులు హైదరాబాద్‌ చేరుకున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా విమానాల సర్వీసులు ప్రారంభమయ్యే వరకు వందే భారత్‌ మిషన్‌ కొనసాగుతుందని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2020-06-22T09:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising