ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

517 వార్డుల్లో రసాయన స్ర్పే

ABN, First Publish Date - 2020-06-04T10:08:25+05:30

ఈ నెల 8 వరకూ కొనసాగనున్న ప్రత్యేక పారిశుధ్య ప్రణాళికలో భాగంగా రెండో రోజు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌  3(ఆంధ్రజ్యోతి): ఈ నెల 8 వరకూ కొనసాగనున్న ప్రత్యేక పారిశుధ్య ప్రణాళికలో భాగంగా రెండో రోజు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలను నిర్వహించినట్లు మునిసిపల్‌ శాఖ తెలిపింది. 517 వార్డుల్లో రోగ నిరోధక రసాయనాన్ని స్ర్పే చేశామని, 603 బ్లాక్‌ స్పాట్లలో బ్లీచింగ్‌ ఫౌడర్‌ చల్లామని, 897 టన్నుల వ్యర్థాలను తొలగించామని అధికారులు చెప్పారు.

Updated Date - 2020-06-04T10:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising