ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

508 మంది గ్రూప్‌4 అభ్యర్థులకు పోస్టింగులివ్వాలి

ABN, First Publish Date - 2020-12-15T08:09:10+05:30

టీఎస్‌పీఎస్సీ 2017లో నిర్వహించిన గ్రూప్‌-4 పరీక్షల్లో ఎంపికైన వారికి మూడు నెలల్లోగా పోస్టింగులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3 నెలల్లో ప్రక్రియ పూర్తవ్వాలి: క లెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశం

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ 2017లో నిర్వహించిన గ్రూప్‌-4 పరీక్షల్లో ఎంపికైన వారికి మూడు నెలల్లోగా పోస్టింగులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు. ఎంపికైన 215 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 281 మంది టైపిస్టులు, 12 మంది జూనియర్‌ స్టెనోలకు అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలని చెప్పారు.

సోమవారం 508 మంది అభ్యర్థుల జాబితాను జిల్లా కలెక్టరేట్ల అడ్మినిస్ట్రేట్‌ ఆఫీసర్లకు అందించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన కసరత్తు మంగళవారం నుంచి జిల్లాల్లో ప్రారంభంకానుంది.


Updated Date - 2020-12-15T08:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising