ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాష్యం విరాళం రూ.50 లక్షలు

ABN, First Publish Date - 2020-03-30T10:38:49+05:30

భాష్యం విరాళం రూ.50 లక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రాష్ట్రాల సహాయ నిధులకు 25 లక్షల చొప్పున అందజేత

గుంటూరు, మార్చి 29: కరోనా వైరస్‌పై పోరాటానికి భాష్యం విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ  రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల చొప్పున సీఎం సహాయనిధులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... కరోనా విపత్తును అందరూ సమష్ఠిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ, రెండు రాష్ట్రాల సీఎంలు కరోనాను అరికట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. వైద్య సిబ్బంది, పోలీస్‌, పారిశుధ్య సిబ్బంది సమర్థంగా పని చేస్తున్నారని కొనియాడారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. 

Updated Date - 2020-03-30T10:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising