ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ జిల్లాలో 47కు చేరిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-04-09T19:42:27+05:30

నగరంలో తాజాగా గురువారం మరో 8 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్ జిల్లా: నగరంలో తాజాగా గురువారం మరో 8 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు 47కు చేరాయి. ఇక్కడ ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు ఎక్కువకావడంతో కేసులు సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. 47లో ఢిల్లీ నుంచి వచ్చినవారిలో 25 కేసులు నమోదయ్యాయి. ఐదు రోజులుగా జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 172 మందికి చెందిన శాంపిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. నిజామాబాద్ నగరంలో 15 కరోనా ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఆ కాలనీలను పూర్తిగా నిర్బంధించారు. గట్టి ఆంక్షలు అమలు చేస్తున్నారు.


Updated Date - 2020-04-09T19:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising