ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీలు భర్తీ చేయండి

ABN, First Publish Date - 2020-06-04T10:07:17+05:30

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 4,560 పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ను ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీఎంకు వంశీచంద్‌ రెడ్డి లేఖ 

హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 4,560 పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ను ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు  లేఖ రాశారు.  ఈ పోస్టులకు సంబంధించి టీఎ్‌సపీఎస్సీ 2017- 18లో నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలను కూడా నిర్వహించిందని, కానీ ఫలితాలు విడుదల చేయలేదని,  నియామకాలు చేపట్టలేదని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఫలితాలను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-06-04T10:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising