ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-04-05T02:21:33+05:30

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిజాముద్దీన్ ఘటన అనంతరం పాజిటివ్ కేసుల పెరిగిపోతోంది. కాగా శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం తెలంగాణలో 272కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. 


ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. శనివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం మొత్తం 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా రాష్ట్రంలో మరో 10 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-05T02:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising