ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మల్ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-04-07T14:46:11+05:30

నిర్మల్: జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందరూ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే కావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందరూ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే కావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంతో పాటు భైంసా, నర్సాపూర్(జి) మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది.





Updated Date - 2020-04-07T14:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising