నిర్మల్ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2020-04-07T14:46:11+05:30
నిర్మల్: జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందరూ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే కావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
నిర్మల్: జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందరూ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే కావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంతో పాటు భైంసా, నర్సాపూర్(జి) మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది.
Updated Date - 2020-04-07T14:46:11+05:30 IST