ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాచార శాఖలో 12 మందికి పదోన్నతులు

ABN, First Publish Date - 2020-10-28T07:05:25+05:30

సమాచార, పౌర సంబంధాల శాఖలో 12 మందికి ప్రభుత్వం మంగళవారం పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం అదనపు పౌరసంబంధాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): సమాచార, పౌర సంబంధాల శాఖలో 12 మందికి ప్రభుత్వం మంగళవారం పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం అదనపు పౌరసంబంధాల అధికారులుగా విధులు నిర్వహిస్తున్న 10 మందికి జిల్లా పౌరసంబంధాల అధికారులుగా పదోన్నతులు కల్పించినట్లు పేర్కొంది.

ఇద్దరు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్లకు డివిజనల్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించామని ఉత్తర్వుల్లో వివరించింది. 


Updated Date - 2020-10-28T07:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising