ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్ 2021, జూలై 23 నుంచి..

ABN, First Publish Date - 2020-03-31T00:38:38+05:30

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్‌ను 2021, జూలై 23 నుంచి నిర్వహించనున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్‌ను 2021, జూలై 23 నుంచి నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. 2021, ఆగస్ట్ 8తో ఒలింపిక్స్ క్రీడలు ముగియనున్నట్లు ఐఓసీ తెలిపింది. టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో ఒలింపిక్స్‌-2020ను నిర్వహించలేని పరిస్థితి. దీంతో వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), నిర్వాహక జపాన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి.


ఇంత ఎక్కువ కాలం ఒలింపిక్స్ క్రీడలు వాయిదా పడటం ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. పారాలింపిక్స్ ఇప్పటికే వాయిదా పడి ఆగస్ట్ 24, 2021 నుంచి సెప్టెంబర్ 5, 2021 మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-03-31T00:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising