ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువ మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-06-18T07:32:44+05:30

త్రిపుర అండర్‌-19 మహిళల క్రికెట్‌ జట్టులోని సభ్యురాలు అయాంతి రియాంగ్‌ ఆత్మహత్యకు పాల్పడింది. అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలోని తైనాని అనే గ్రామానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: త్రిపుర అండర్‌-19 మహిళల క్రికెట్‌ జట్టులోని సభ్యురాలు అయాంతి రియాంగ్‌ ఆత్మహత్యకు పాల్పడింది. అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలోని తైనాని అనే గ్రామానికి చెందిన 16 ఏళ్ల అయాంతి మంగళవారం రాత్రి తన ఇంట్లో సీలింగ్‌కు ఉరివేసుకొని చనిపోయింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటన్నది తెలియరాలేదు. నలుగురు అక్కాచెల్లెళ్లలో అందరికంటే చిన్నదైన అయాంతి ఏడాది క్రితమే రాష్ట్ర అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకుంది. అంతేకాదు.. అండర్‌-23 రాష్ట్రస్థాయి టీ20 టోర్నీలో కూడా పాల్గొంది.

Updated Date - 2020-06-18T07:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising