ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్‌కప్‌ @ 90 లక్షలు

ABN, First Publish Date - 2020-04-03T09:53:27+05:30

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు భారత అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న జరిగిన టైటిల్‌ పోరును...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌లో మహిళల క్రికెట్‌కు బ్రహ్మరథం

దుబాయ్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు భారత అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న జరిగిన టైటిల్‌ పోరును టీవీలు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో కలిపి రికార్డు స్థాయిలో సుమారు 90 లక్షల మంది వీక్షించారట. ఈ వివరాలను ఐసీసీ గురువారం విడుదల చేసింది. టోర్నీలో హర్మన్‌సేన అదరగొట్టడంతో భారత్‌లో మొత్తంగా 540 కోట్ల నిమిషాలపాటు వీక్షించినట్టు తెలిపింది. ఇక ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరిగిన టోర్నీ మ్యాచ్‌ల వీడియోలను వంద కోట్ల మందికి పైగా వీక్షించినట్టు చెప్పింది. 

Updated Date - 2020-04-03T09:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising