ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌ తర్వాత లంక పర్యటనకు

ABN, First Publish Date - 2020-10-04T09:21:08+05:30

మహిళల ఐపీఎల్‌ ముగిశాక భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. మహిళల ఐపీఎల్‌ వచ్చే నెల 4 నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్‌ ముగిశాక భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. మహిళల ఐపీఎల్‌ వచ్చే నెల 4 నుంచి 9 వరకు యూఏఈలో జరగనుంది. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనపై స్పష్టత రావాల్సి ఉందని ఆ అధికారి చెప్పారు. ఐపీఎల్‌ పూర్తయ్యాక ఆస్ట్రేలియా పర్యటనకు భారత పురుషుల జట్టు ఏవిధంగా యూఏఈ నుంచి నేరుగా అక్కడికి చేరుకుంటుందో.. మహిళల జట్టు కూడా అలాగే శ్రీలంక వెళుతుందని తెలుస్తోంది. శ్రీలంక పర్యటనపై భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సంతోషం వ్యక్తం చేసింది. సుదీర్ఘ విరామానంతరం భారత జెర్సీ ధరించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు ఆమె తెలిపింది.

Updated Date - 2020-10-04T09:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising