ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల క్రికెట్‌ సెలెక్షన్‌

ABN, First Publish Date - 2020-09-27T09:35:16+05:30

భారత జట్టు మాజీ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ నీతూ డేవిడ్‌ మహిళల క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నియమితురాలైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమిటీ చైర్మన్‌గా నీతూ డేవిడ్‌

న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ నీతూ డేవిడ్‌ మహిళల క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నియమితురాలైంది. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం వెల్లడించింది. హేమలతా కళ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనుంది. మిథు ముఖర్జీ, రేణు మార్గరెట్‌, ఆరతి వైద్య, వి.కల్పనతో కూడిన కమిటీకి నీతూ చీఫ్‌గా వ్యవహరించనుంది. 

Updated Date - 2020-09-27T09:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising