ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘...అయినా బీసీసీఐ నిర్ణయమే కరెక్ట్‌’

ABN, First Publish Date - 2020-08-07T09:42:59+05:30

మహిళల చాలెంజర్‌ సిరీస్‌, మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ ఒకే సమయంలో జరగనుండడంపై విదేశీ క్రికెటర్ల అసహనాన్ని అర్థం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహిళల చాలెంజర్‌ సిరీస్‌, మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ ఒకే సమయంలో జరగనుండడంపై విదేశీ క్రికెటర్ల అసహనాన్ని అర్థం చేసుకోగలనని టీ మిండియా వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ చెప్పింది. అయితే కరోనా వేళ..నాలుగు మ్యాచ్‌ల చాలెంజర్‌ సిరీస్‌ ఖరారులో బీసీసీఐ ఉత్తమ నిర్ణయమే తీసుకొన్నదని వివరించింది. బిగ్‌బాష్‌ లీగ్‌ జరిగే సమయంలో చాలెంజర్‌ సిరీ్‌సను షెడ్యూల్‌ చేయడంపై ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌ అలీసా హీలీ, న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్‌ తదితరులు ఆగ్రహం ప్రకటించారు. 


Updated Date - 2020-08-07T09:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising