ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధోనీ వ్యూహం’తో ముందుకెళ్లాం..

ABN, First Publish Date - 2020-12-04T09:06:08+05:30

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ వ్యూహం చక్కగా పనిచేసిందని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. 152/5 స్కోరుతో జట్టు కష్టాల్లో ఉన్న దశలో జడ్డూ-హార్దిక్‌ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులందించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ వ్యూహం చక్కగా పనిచేసిందని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. 152/5 స్కోరుతో జట్టు కష్టాల్లో ఉన్న దశలో జడ్డూ-హార్దిక్‌ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులందించారు. ‘ధోనీ నాన్‌ స్ట్రయికర్‌తో చక్కటి భాగస్వామ్యం నమోదు చేయాలనుకుంటాడు. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడడం అతడి శైలి. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాక డెత్‌ ఓవర్లలో భారీ పరుగులు సాధించాలని ధోనీ చెప్పేవాడు. అదేరీతిలో హార్దిక్‌, నేను కూడా మూడో వన్డేలో చర్చించుకుని చివరి ఓవర్లలో చెలరేగుదామనుకున్నాం. ఒక వైపు బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉండడం కూడా మాకు కలిసి వచ్చింది’ అని జడేజా తెలిపాడు.


Updated Date - 2020-12-04T09:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising