ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 30 లక్షలు.. ప్రశాంత జీవనం

ABN, First Publish Date - 2020-03-30T10:03:51+05:30

‘క్రికెట్‌లో రూ. 30 లక్షలు సంపాదించాలి.. రాంచీలో హాయిగా జీవించాలి’ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ధోనీ ఇదే కోరుకునే వాడని రంజీ దిగ్గజం వసీం జాఫర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధోనీ కోరుకున్నది ఇదే

న్యూఢిల్లీ: ‘క్రికెట్‌లో రూ. 30 లక్షలు సంపాదించాలి.. రాంచీలో హాయిగా జీవించాలి’ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ధోనీ ఇదే కోరుకునే వాడని రంజీ దిగ్గజం వసీం జాఫర్‌ చెప్పాడు. ఒకప్పుడు మహీతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్న జాఫర్‌ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘జట్టులోకి వచ్చిన తొలి ఏడాది అతడు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. క్రికెట్‌ ఆడుతూ రూ. 30 లక్షలు సంపాదించాలి. రాంచీలో ప్రశాంత జీవితం గడపాలి అని అతను కోరుకున్నాడు’ అని ట్విటర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జాఫర్‌ సమాధానమిచ్చాడు. 

Updated Date - 2020-03-30T10:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising