ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నేహబంధాన్ని గుర్తు చేస్తూ..

ABN, First Publish Date - 2020-05-23T09:18:51+05:30

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ఎప్పటినుంచో స్నేహితులు. వీరిద్దరు ఎప్పుడు, ఎక్క డ కలిసినా ఆప్యాయంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ఎప్పటినుంచో స్నేహితులు. వీరిద్దరు ఎప్పుడు, ఎక్క డ కలిసినా ఆప్యాయంగా పలకరించుకుంటూ  స్నేహబంధాన్ని చాటుతూనే ఉంటారు. తమ స్నేహాన్ని మరోసారి గుర్తు చేస్తూ.. ఓ టెస్టు మ్యాచ్‌లో టాస్‌కు వెళ్లే ముందు తాను విలియమ్సన్‌ భుజంపై ఆప్యాయంగా చేయి వేసి నడుస్తున్న ఫొటోను కోహ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘మా మధ్య సంభాషణను ఎప్పుడూ ఇష్టపడతా. అతను మంచి మనిషి’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. 

Updated Date - 2020-05-23T09:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising