ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. కొండపై నుంచి టెర్రరిస్టుల కాల్పులు!

ABN, First Publish Date - 2020-08-08T03:02:06+05:30

వందలాది మంది ప్రేక్షకుల మధ్య, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరైన ఓ క్రికెట్ మ్యాచ్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: వందలాది మంది ప్రేక్షకుల మధ్య, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరైన ఓ క్రికెట్ మ్యాచ్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దగ్గరలోని ఓ కొండపై నుంచి నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన దాయాది దేశం పాకిస్తాన్‌లోని ఓరాక్‌జై జిల్లాలో జరిగింది. స్థానికంగా జరిగే ఏఎమ్‌ఎన్ క్రికెట్ టోర్నమెంట్‌‌లో ఓ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు.. ఉగ్రవాదులను అణచివేయడం కోసం వివిధ దళాలతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని ప్రకటించారు.

Updated Date - 2020-08-08T03:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising