ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోల్ఫ్‌ టోర్నీలో తెలుగమ్మాయిల సత్తా

ABN, First Publish Date - 2020-10-31T10:18:19+05:30

వరల్డ్‌ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో భాగంగా నోయిడాలో జరిగిన మాస్టర్స్‌ టూర్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయిలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోయిడా: వరల్డ్‌ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో భాగంగా నోయిడాలో జరిగిన మాస్టర్స్‌ టూర్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయిలు అమృత మండవ, శ్రీహిత మండవ అదరగొట్టారు. రెండ్రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలికల విభాగంలో అమృత ఓవరాల్‌గా 215 స్కోరుతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా 216 పాయింట్లతో శ్రీహిత తృతీయ స్థానాన్ని సొంతం చేసుకొంది. ఢిల్లీ అమ్మాయి రాగిణి నవీత్‌ (212) అగ్రస్థానంలో నిలిచింది.

Updated Date - 2020-10-31T10:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising