ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రికి హాకీ ఆటగాళ్ల తరలింపు

ABN, First Publish Date - 2020-08-13T09:21:54+05:30

కరోనా బారిన పడిన ఆరుగురు టీమిండియా హాకీ ఆటగాళ్ల ఆరోగ్యంపై భారత క్రీడాప్రాధికార సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా బారిన పడిన ఆరుగురు టీమిండియా హాకీ ఆటగాళ్ల ఆరోగ్యంపై భారత క్రీడాప్రాధికార సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గడంతో స్ట్రయికర్‌ మన్‌దీ్‌ప సింగ్‌ను సోమవారం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు పాజిటివ్‌గా తేలిన కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, సురేందర్‌ కుమార్‌, జస్కరణ్‌ సింగ్‌, వరుణ్‌ కుమార్‌, కృష్ణ బహదూర్‌ను కూడా ముందు జాగ్రత్తగా బుధవారం అదే ఆసుపత్రిలో చేర్చారు. వీరందరికీ మెరుగైన వైద్య అందించనున్నట్టు సాయ్‌ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-08-13T09:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising