ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీపై రైజర్స్ విజయం

ABN, First Publish Date - 2020-09-30T05:02:08+05:30

ఐపీఎల్-2020లో సన్‌రైజర్స్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ఐపీఎల్-2020లో సన్‌రైజర్స్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. హైదరాబాద్ గెలుపులో తొలుత బెయిర్ స్టో(48 బంతుల్లో 53)తో మెరవగా.. వార్నర్(33 బంతుల్లో 45), విలియమ్సన్(26 బంతుల్లో 41) రాణించారు. తరువాత బౌలింగ్‌లో రషీద్ ఖాన్ స్పిన్‌తో మాయ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో టోర్నీలో ఢిల్లీ తొలి ఓటమి చవి చూసింది.

Updated Date - 2020-09-30T05:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising