ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవాస్కర్‌, పుజార విరాళాలు

ABN, First Publish Date - 2020-04-08T09:06:11+05:30

కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న బాధితులను ఆదుకునేందుకు దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ రూ.59 లక్షలను విరాళంగా ఇచ్చాడు. ఇందులో రూ.35 లక్షలు ప్రధాని సహాయ నిధికి, రూ.24 లక్షలు మహారాష్ట్ర సీఎంఓకు సన్నీ అందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న బాధితులను ఆదుకునేందుకు దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ రూ.59 లక్షలను విరాళంగా ఇచ్చాడు. ఇందులో రూ.35 లక్షలు ప్రధాని సహాయ నిధికి, రూ.24 లక్షలు మహారాష్ట్ర సీఎంఓకు సన్నీ అందించాడు. ఇక, భారత టెస్టు క్రికెటర్‌ చటేశ్వర్‌ పుజార గుజరాత్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు మంగళవారం విరాళాన్ని అందించాడు. కానీ, ఎంత మొత్తం ఇచ్చాడో గోప్యంగా ఉంచాడు.

Updated Date - 2020-04-08T09:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising