ఇంట్లోనే ఉండండి..: కోహ్లీ
ABN, First Publish Date - 2020-03-26T10:08:03+05:30
‘మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. నా అభ్యర్థన కూడా అదే. ప్రధాని సూచించినట్టుగా దయచేసి...
‘మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. నా అభ్యర్థన కూడా అదే. ప్రధాని సూచించినట్టుగా దయచేసి అందరూ ఇళ్లల్లోనే ఉండండి’ అని సెలెబ్రిటీ దంపతులు విరూష్కా అన్నారు.
Updated Date - 2020-03-26T10:08:03+05:30 IST