ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూ రోజు.. క్రికెట్‌ ఆడుతున్న 8 మంది అరెస్టు

ABN, First Publish Date - 2020-03-24T10:33:56+05:30

కర్ఫ్యూ రోజు.. క్రికెట్‌ ఆడుతున్న 8 మంది అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చి పిలుపు మేరకు ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిం చింది. ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. అయితే, సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిం చిన కొందరు.. కల్యాణిలోని ఓ మైదానంలో క్రికెట్‌ ఆడారు. ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై విపత్తుల చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-03-24T10:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising