ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 ఏళ్ల తర్వాత పాక్‌కు సఫారీలు

ABN, First Publish Date - 2020-12-10T09:03:22+05:30

దక్షిణాఫ్రికా జట్టు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించనుంది. వచ్చే జనవరి-ఫిబ్రవరిలో పాక్‌తో సౌతాఫ్రికా రెండు టెస్టు లు, మూడు టీ20ల సిరీ్‌సలో పోటీ పడనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: దక్షిణాఫ్రికా జట్టు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించనుంది. వచ్చే జనవరి-ఫిబ్రవరిలో పాక్‌తో సౌతాఫ్రికా రెండు టెస్టు లు, మూడు టీ20ల సిరీ్‌సలో పోటీ పడనుంది. సఫారీలు జనవరి 16న కరాచీ చేరుకోనున్నట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు  బుధవారం ప్రకటించింది. కరాచీలో 26 నుంచి జరిగే తొలి టెస్టుతో సౌతాఫ్రికా పర్యటన ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 11 నుంచి టీ20లు జరుగుతాయి.


Updated Date - 2020-12-10T09:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising