శ్రేయాస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
ABN, First Publish Date - 2020-10-01T09:27:00+05:30
స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు జరిమానా పడింది. మంగళవారం సన్రైజర్స్ ...
న్యూఢిల్లీ: స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు జరిమానా పడింది. మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఢిల్లీ స్లో ఓవర్ రేట్ వేయడంతో లీగ్ నిబంధనల ప్రకారం జట్టు సారథి శ్రేయా్సకు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. గత వారం కోహ్లీకి కూడా ఇదే కారణంతో 12 లక్షల జరిమానా పడింది.
Updated Date - 2020-10-01T09:27:00+05:30 IST