ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు ప్రకటించిన సింధు

ABN, First Publish Date - 2020-03-26T19:51:55+05:30

కరోనాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. లాక్‌డౌన్ ప్రకటించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన ప్రభుత్వాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. లాక్‌డౌన్ ప్రకటించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయకార్యక్రమాలు కూడా చేపట్టాయి. కరోనాపై యుద్ధానికి తమవంతు బాధ్యతగా సినీ, క్రీడాప్రముఖులు భూరి విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేరారు. తనవంతుగా తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా సింధు తెలిపారు. 


ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ దేశానికి రూ.కోటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకూ చెరో రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ రూ.20 లక్షలగ, రామ్ చరణ్ రూ.70 లక్షలు, నితిన్ రూ.10 లక్షలు, నిర్మాత దిల్ రాజు చెరో రూ.10 లక్షలు, దర్శకుడు కొరటాల శివ చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. 



Updated Date - 2020-03-26T19:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising