ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యర్‌ అరంగేట్రం!

ABN, First Publish Date - 2020-11-25T09:51:29+05:30

రోహిత్‌ అందుబాటులో లేకపోతే వన్డే, టీ20లకు ఎంపికైన శ్రేయాస్‌ అయ్యర్‌ను అక్కడే ఉండాల్సిందిగా బోర్డు ఆదేశించనుంది. నిలకడగా రాణిస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రోహిత్‌ అందుబాటులో లేకపోతే వన్డే, టీ20లకు ఎంపికైన శ్రేయాస్‌ అయ్యర్‌ను అక్కడే ఉండాల్సిందిగా బోర్డు ఆదేశించనుంది. నిలకడగా రాణిస్తున్న అతడికి టెస్టుల్లోనూ పరీక్షించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అనుకుంటోంది. కోహ్లీ కూడా తొలి టెస్టు తర్వాత భారత్‌కు రానుండడంతో అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇషాంత్‌ గైర్హాజరీతో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు కూడా అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం జట్టులో బుమ్రా, షమి, ఉమేశ్‌, సైనీ ఇతర పేసర్లుగా ఉన్నారు.

Updated Date - 2020-11-25T09:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising