ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపేస్తామంటున్నారు..

ABN, First Publish Date - 2020-08-13T09:20:51+05:30

అయోధ్యలో రామాలయానికి భూమిపూజ సందర్భంగా అభినందనలు చెప్పినందుకు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని టీమిండియా పేసర్‌ మహ్మద్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షమీ భార్య ఫిర్యాదు

కోల్‌కతా: అయోధ్యలో రామాలయానికి భూమిపూజ సందర్భంగా అభినందనలు చెప్పినందుకు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహా తెలిపింది. ఈ మేరకు ఆమె కోల్‌కతా సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 5న రామాలయానికి ప్రధాని మోదీ భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా హసీన్‌ సోషల్‌మీడియా ద్వారా హిందువులకు అభినందనలు తెలిపింది. దాంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను దూషించడంతోపాటు రేప్‌ చేసి చంపేస్తామని సోషల్‌మీడియాలో బెదిరిస్తున్నారని ఆమె తన ఫిర్యాదు పేర్కొంది. 

Updated Date - 2020-08-13T09:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising