ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా అవార్డుల ఎంపిక కమిటీలో సెహ్వాగ్‌, సర్దార్‌

ABN, First Publish Date - 2020-08-01T08:44:35+05:30

ఈ ఏడాది క్రీడా అవార్డుల ఎంపికకు 12 మంది సభ్యుల కమిటీ శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ ఏడాది క్రీడా అవార్డుల ఎంపికకు 12 మంది సభ్యుల కమిటీ శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన ఈ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌కు చోటు కల్పించారు. పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మాలిక్‌, టీటీ మాజీ క్రీడాకారిణి మోనాలిసా బారువా మెహతా, బాక్సర్‌ దేవరాజన్‌, క్రీడా వ్యాఖ్యాత మనీశ్‌ బతావియా, పాత్రికేయులు అలోక్‌ సిన్హా, నీరూ భాటియా కమిటీలోని ఇతర సభ్యులు. 

Updated Date - 2020-08-01T08:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising