ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓం ఫినిషాయ నమః.. ధోనీపై సెహ్వాగ్ ట్వీట్!

ABN, First Publish Date - 2020-08-16T04:07:04+05:30

మహేంద్రసింగ్ ధోనీ రిటైర్‌మెంట్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహేంద్రసింగ్ ధోనీ రిటైర్‌మెంట్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ధోనీలాంటి మరో ఆటగాడు దొరకడం అసంభవమని సెహ్వాగ్ చెప్పాడు. ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారుగానీ ధోనీకంటే ప్రశాంతంగా ఉండేవాళ్లు ఎవరూ లేరని స్పష్టంచేశాడు. ‘ధోనీలాంటి ఆటగాడు దొరకడం మిషన్ ఇంపాజిబుల్. అలాంటి ఆటగాడు మరొకడు లేడు, ఉండడు, రాడు. ఓం ఫినిషాయ నమః’ అంటూ తన స్టైల్లో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-08-16T04:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising