ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతను ఐపీఎల్‌కొచ్చింది ఎంజాయ్‌ చేసేందుకే..

ABN, First Publish Date - 2020-12-10T09:10:09+05:30

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎంజాయ్‌ చేయడానికి, హోటల్‌లో లభించే ఉచిత పానీయాలు తాగి ఆస్వాదించడానికే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడని వీరూ ఘాటుగా విమర్శించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎంజాయ్‌ చేయడానికి, హోటల్‌లో లభించే ఉచిత పానీయాలు తాగి ఆస్వాదించడానికే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడని వీరూ ఘాటుగా విమర్శించాడు. ఐపీఎల్‌ అతనికి పారితోషికం తీసుకొనే ఒక విహారయాత్రగా మారిందని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన మ్యాక్స్‌వెల్‌ (పంజాబ్‌) స్వదేశంలో భారత్‌తో వన్డే, టీ20ల్లో బ్రహ్మాండంగా రాణించాడు. దీంతో ఒత్తిడితో జాతీయ జట్టుకు బాగా ఆడుతున్న గ్లెన్‌.. ఐపీఎల్‌లో మాత్రం విఫలమవుతున్నాడని వీరూ దుయ్యబట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున మ్యాక్స్‌ 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు.


Updated Date - 2020-12-10T09:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising