ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోరు జారను.. బుద్ధిగా ఉంటా

ABN, First Publish Date - 2020-08-01T08:43:10+05:30

తరచూ ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కామెంటేటర్‌గా ఉద్వాసనకు గురైన మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. తనను మళ్లీ కామెంట్రీ ప్యానెల్‌లోకి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామెంట్రీ ప్యానెల్‌లోకి తీసుకోవాలంటూ  బీసీసీఐకి మంజ్రేకర్‌ లేఖ

ముంబై: తరచూ ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కామెంటేటర్‌గా ఉద్వాసనకు గురైన మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. తనను మళ్లీ కామెంట్రీ ప్యానెల్‌లోకి తీసుకోవాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. గతంలో జరిగిన దానికి మరోసారి క్షమాపణలు కోరుతున్నాననీ, ఇకనుంచి ఎవరి విషయంలోనూ నోరు జారనని హామీ ఇస్తున్నట్టు బోర్డుకు ఈ-మెయిల్‌ రూపంలో లేఖ పంపాడు. బోర్డు కూడా మంజ్రేకర్‌ విన్నపాన్ని మన్నించి మళ్లీ ప్యానెల్‌లోకి తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది ఇంగ్లండ్‌లో వరల్డ్‌ కప్‌ సందర్భంగా రవీంద్ర జడేజాపై  ‘అరకొర ఆటగాడు’ అని మంజ్రేకర్‌ కామెంట్‌ చేయడంతోపాటు మరికొందరిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-08-01T08:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising