ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వార్టర్స్‌లో సైనా, సమీర్‌

ABN, First Publish Date - 2020-02-21T10:07:59+05:30

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌లో ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పెయిన్‌ మాస్టర్స్‌ నుంచి శ్రీకాంత్‌ అవుట్‌

బార్సిలోనా: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌లో ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన  రెండోరౌండ్లో శ్రీకాంత్‌ 6-21, 17-21తో సహచరుడు అజయ్‌ జయరామ్‌ చేతిలో కంగుతిన్నాడు. ఇక సమీర్‌ వర్మ 21-14, 16-21, 21-15తో కై షాఫెర్‌ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్స్‌ చేరాడు. కాగా సైనా నెహ్వాల్‌ 21-10, 21-19తో ఉలిటినా (ఉక్రెయిన్‌)ను ఓడించి బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో క్వార్టర్స్‌ పోరుకు సిద్ధమైంది. మరోవైపు.. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని ద్వయం.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్‌ చోప్రా జోడీ ప్రత్యర్థుల చేతిలో ఓడి ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.   

Updated Date - 2020-02-21T10:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising