ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవీంద్ర జడేజా భార్యకు, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం

ABN, First Publish Date - 2020-08-11T23:21:09+05:30

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు, ఓ మహిళా కానిస్టేబుల్‌కు మధ్య సోమవారం రాత్రి మాస్క్ విషయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్‌కోట్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు, ఓ మహిళా కానిస్టేబుల్‌కు మధ్య సోమవారం రాత్రి మాస్క్ విషయంలో గొడవ జరిగింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో రవీంద్ర జడేజా అతని భార్యతో కలిసి వెళుతుండగా పోలీసులు కారును ఆపారు. ఈ సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న జడేజా మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అతని భార్య రివాబా మాస్క్ ధరించలేదు. దీంతో.. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ఆమెను సోనల్ అనే ఓ మహిళా కానిస్టేబుల్ ప్రశ్నించింది. ఈ విషయంలో ఒకరికొకరికి మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కిషన్‌పర చౌక్‌లో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Updated Date - 2020-08-11T23:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising