ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పుడు అమ్మ ఉంటే..

ABN, First Publish Date - 2020-10-01T09:30:38+05:30

ఢిల్లీతో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకొన్న అనంతరం రషీద్‌.. దివంగతురాలైన తన తల్లిని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భావోద్వేగానికి గురైన రషీద్‌

అబుదాబి: ఢిల్లీతో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకొన్న అనంతరం రషీద్‌.. దివంగతురాలైన తన తల్లిని తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ అవార్డును అమ్మకు అంకితమిచ్చాడు. ఐపీఎల్‌లో తాను ఎప్పుడు అవార్డు సాధించినా తన తల్లి ఎంతో సంతోషించేదని రషీద్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ఏడాదిన్నర కాలం ఎంతో కష్టంగా గడుస్తోంది. తొలుత నాన్న మరణించారు. గత జూన్‌లో అమ్మ కన్నుమూసింది. ఆ విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. నాకు అమ్మే పెద్ద అభిమాని. ముఖ్యంగా ఐపీఎల్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన రోజు.. రాత్రంతా నాతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉండేది’ అని అవార్డు తీసుకున్న సందర్భంగా రషీద్‌ చెప్పాడు. 


Updated Date - 2020-10-01T09:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising