ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌరాష్ట్ర భారీ స్కోరు

ABN, First Publish Date - 2020-02-22T10:34:13+05:30

ఆంధ్రతో రంజీ క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేసింది. చిరాగ్‌ జానీ (121) సెంచరీతో విజృంభించడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జానీ సెంచరీ

ఆంధ్రతో రంజీ క్వార్టర్స్‌ 

ఒంగోలు కార్పొరేషన్‌ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రతో రంజీ క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు  చేసింది. చిరాగ్‌ జానీ (121) సెంచరీతో విజృంభించడంతో.. ఓవర్‌నైట్‌ స్కోరు 226/6తో రెండో రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన సౌరాష్ట్ర 419 వద్ద ఆలౌటైంది. ప్రేరక్‌ మన్కడ్‌ (80) అర్ధ సెంచరీతో మెరిశాడు. చిరాగ్‌-ప్రేరక్‌ ఏడో వికెట్‌కు 157 రన్స్‌ జోడించారు. శశికాంత్‌ (3/149), పృథ్వీరాజ్‌ (3/51) మూడేసి వికెట్లు తీశారు. స్టీఫెన్‌ (2/72) రెండు, కరణ్‌ షిండే (1/4), మహ్మద్‌ రఫీ (1/82) చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర ఆట చివరకు 40/2 స్కోరుతో కష్టాల్లో పడింది. 


Updated Date - 2020-02-22T10:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising