ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ క్రికెటర్‌ కస్తూరీ రంగన్‌ మృతి

ABN, First Publish Date - 2020-08-20T09:53:59+05:30

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ గోపాలస్వామి కస్తూరీ రంగన్‌ గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. 1948 నుంచి 1963 వరకు మైసూర్‌, ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ రంజీ క్రికెటర్‌  గోపాలస్వామి కస్తూరీ రంగన్‌ గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. 1948 నుంచి 1963 వరకు మైసూర్‌, కర్ణాటక రంజీ జట్లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. కర్ణాటక క్రికెట్‌ సంఘం ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యూరేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా ఆయన సేవలందించారు. కస్తూరీ రంగన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-08-20T09:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising