ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్వించే క్షణం.. అవార్డు గ్రహీతలపై కోహ్లీ ట్వీట్!

ABN, First Publish Date - 2020-08-23T02:55:55+05:30

రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు పొందిన క్రికెటర్ రోహిత్ శర్మ, అలాగే అర్జున అవార్డు పొందిన ఇషాంత్ శర్మ, దీప్తి శర్మలకు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు పొందిన క్రికెటర్ రోహిత్ శర్మ, అలాగే అర్జున అవార్డు పొందిన ఇషాంత్ శర్మ, దీప్తి శర్మలకు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా వీరిని అభినందించిన కోహ్లీ.. ఇది జీవితంలో గర్వించాల్సిన క్షణమని చెప్పాడు. ‘ఏ క్రీడాకారుడికైనా ఇది గర్వపడాల్సిన క్షణం’ అని ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు కేవలం నలుగురు క్రికెటర్లే ఖేల్‌రత్న అవార్డును పొందారు. వారిలో కోహ్లీ కూడా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఈ అవార్డు గ్రహించిన రోహిత్.. ఖేల్‌రత్న పొందిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Updated Date - 2020-08-23T02:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising