ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంభీర్‌ రెండేళ్ల జీతం విరాళం

ABN, First Publish Date - 2020-04-03T09:54:52+05:30

కరోనా వైరస్‌ నివారణకు ‘ప్రధాన మంత్రి కేర్స్‌ ఫండ్‌’కు భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన రెండేళ్ల జీతాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నివారణకు ‘ప్రధాన మంత్రి కేర్స్‌ ఫండ్‌’కు భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన రెండేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించాడు. ‘దేశం తమ కోసం ఏం చేసిందని ప్రజలు అడుగుతుంటారు. అయితే మనం దేశం కోసం ఏం చేశామన్నదే అసలైన ప్రశ్న. దేశం కరోనాను దీటుగా ఎదుర్కోవడానికి పీఎం కేర్స్‌ ఫండ్‌కు రెండేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నా. మీరు కూడా సాయం చేయడానికి ముందుకు రండి’ అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-04-03T09:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising